వేద మంత్రాల చేత వేద్యమైన (తెలియదగిన) పరబ్రహ్మనే "సుబ్రహ్మణ్యుడు " అన్నారు .బ్రహ్మ కన్నా అడికుడై తన సృష్టికర్త్రత్వ సామర్ద్యాన్ని ప్రదర్శించి తానె పరబ్రహ్మనని నిరుఉపించిన కారణంగా సుబ్రహ్మణ్య నామం ప్రసిద్దమైనది. సుబ్రహ్మణ్యుడు అగ్రగణ్యుడు .
కుండలనీ శక్తి స్వరూపముగా వంశావర్దన కారకముగా సుబ్రహ్మణ్యుని ఆరాదించే సాంప్రదాయములో ఆయనను సర్ప రూపము గా ఉపాసించ డం జరిగింది
యోగ శక్తి ప్రతీకులైన సర్పాల రుఉపాములో ఆరాదిoపబడే శివశక్తుల లేదా లక్ష్మినారాయణుల సమైక్యముర్తిగా ఉన్న స్వామే "సుబ్రహ్మణ్యుడు "
సాక్షాత్తు బ్రహ్మనే బందించిన స్వామే ,తండ్రినే శిష్యునిగా మార్చిన స్వామే సుబ్రహ్మణ్య స్వామి
0 వ్యాఖ్యలు:
Post a Comment