వేద సభలు
శుక్ల యజుర్వేద స్మార్త మహా సభ
16 -07 -౨౦౧౧
ఉభయ గోదావరి జిల్లాల వేద స్మార్త మహా సభ ౧౬,౧౭,౧౮ తేదిలలో చాగల్లు లో నిర్వహించేట్లుగా శ్రీ రాజమండ్రి కన్వీనర్ బ్రహ్మశ్రీ చింతా రవికుమార్ శర్మ(శుక్ల యజు:స్మార్త పండిట్ తెలిపారు .
మహన్యాసపూర్వక రుద్రాభిషేకము సుర్యనమస్కారములు ,వేదపారాయనము,వేద హోమము ,గురుసహశ్రావదాని డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ అవదాని యాజ్ఞావలక్య ప్రభావము ప్రసంగము .స్వామి పరిపుర్నానంద స్వామి (కాకినాడ శ్రీ పీఠం) వారి ప్రసంగం , వేద స్మార్త గ్రంద సమిక్ష చర్చ మరియు మహాపుర్నాహుతి నిర్వహించబడును.
0 వ్యాఖ్యలు:
Post a Comment